లండన్ లో పర్యటనలో మంత్రినారా లోకేష్
న్యూస్ వెలుగు మంగళగిరి : రాష్ట్రఐటీ, విద్యా శాఖల మంత్రినారా లోకేష్ లండన్ లో పర్యటిస్తున్నారు. నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖపట్నంలో జరగనున్న CII పార్టనర్షిప్ సమ్మిట్ ... Read More
ఫైళ్లు అన్నీఆన్ లైన్ చేయాలి :సీఎం చంద్రబాబు
అమరావతి ( న్యూస్ వెలుగు ): రాష్ట్రంలో అభ్యంతరాలు లేని భూములను వీలైనంత త్వరగా క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రినారా చందబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్రసచివాలయంలో రెవెన్యూ, భూములు, ... Read More
వక్ఫ్ నిబంధనలను నిలిపివేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ న్యూస్ వెలుగు : సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది కానీ వక్ఫ్ సవరణ చట్టం, 2025లోని కొన్ని నిబంధనలను నిలిపివేసింది. ఒక వ్యక్తి ఆస్తిని ... Read More
బీహార్లో ₹40,000 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
బీహార్ న్యూస్ వెలుగు : పూర్ణియలోని షీషా బాడి మైదాన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ జిఎస్టి రేటును తమ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని ప్రధానమంత్రి నరేంద్ర ... Read More
కలెక్టర్లకు కీలక సూచనలు చేసిన సీఎం
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): సచివాలయం 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం సోమవారం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు ... Read More
కీర్తి హై స్కూల్ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలి
న్యూస్ వెలుగు కర్నూలు: నగరంలోని స్థానిక వన్ టౌన్ లో గల కీర్తి హై స్కూల్లో యాజమాన్యం నిర్లక్ష్యం వలన గోడకూలి మృతి చెందిన యూకేజీ విద్యార్థి హకీబ్ ... Read More
బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అధికారులకు కీలక సూచనలు చేసిన హోం మంత్రి
న్యూస్ వెలుగు తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో టీటీడీ, పోలీస్ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బహ్మోత్సవాల నేపథ్యంలో ... Read More