ప్రజల సంతృప్తే ముఖ్యం: సీఎం
న్యూస్ వెలుగు అమరావతి: ప్రభుత్వం అందిస్తున్న పౌరసేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో సంతృప్తే ముఖ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దానికి అనుగుణంగానే మంత్రులు, ... Read More
అన్ని సౌకర్యాలతో బస్ స్టేషన్ ఏర్పాటు కు సీఎం కీలక సూచనలు
న్యూస్ వెలుగు అమరావతి: యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్ నిర్మించాలని, అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ... Read More
రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహ కల్పించిన : డిఐజి కోయ ప్రవీణ్
కర్నూలు (న్యూస్ వెలుగు): ప్రతి శనివారం రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ , ... Read More
కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ విక్రాంతి పాటిల్
కర్నూలు జిల్లా (న్యూస్ వెలుగు ): నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ని కర్నూల్ నగరంలోని స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్ లో ... Read More
ముజఫర్ నగర్ లో విస్తృతంగా పోలిసుల తనిఖీలు .
కర్నూలు (న్యూస్ వెలుగు) : జిల్లా కేంద్రంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు శాంతిభద్రతల పై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు ... Read More
రాష్ట్రస్థాయి పోటీలకు శ్రీ విద్యా సాయి పాఠశాల విద్యార్థులు ఎంపిక
మద్దికేర (న్యూస్.వెలుగు ): మద్దికేరలో శ్రీ విద్యా సాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు రాష్ట్రస్థాయి మినీ సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 14 ... Read More
భారీ వర్షాలతో కుదేలవుతున్న ఉల్లి, సజ్జ రైతులు
తుగ్గలి (న్యూస్ వెలుగు ): గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉల్లి,సజ్జ పంటలను సాగు చేసిన రైతులు కుదేలవుతున్నారు.సాగుచేసిన పంట చేతికొచ్చిన సమయంలో ఏకధాటిగా వర్షాలు ... Read More