మైనింగ్ పై నిఘా పెంచండి : సీఎం చంద్రబాబు

మైనింగ్ పై నిఘా పెంచండి : సీఎం చంద్రబాబు

ఏపీ సచివాలయం న్యూస్ వెలుగు : రాష్ట్రంలోని గనుల తవ్వకాలు, ఉచిత ఇసుక విధానం తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. లీజుకిచ్చిన ... Read More

మాధురి సాహితీ బాయ్ మృతిపై విచారణ చేపట్టాలి : సిపిఐ

మాధురి సాహితీ బాయ్ మృతిపై విచారణ చేపట్టాలి : సిపిఐ

నంద్యాల న్యూస్ వెలుగు : బేతంచెర్ల మండలం బుగ్గాని పల్లి తండా కు చెందిన చిన్న రాముడు. ఐఏఎస్ కుమార్తె. మాధురి సాహితీ బాయ్ మృతిపై ఉన్నత అధికారులు ... Read More

కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ

కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం : బీజేపీ

నంద్యాల న్యూస్ వెలుగు : జిల్లా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సర్కిల్ నందు నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి భారతరత్న ఆటల్ ... Read More

గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసున్న పోలీసులు

గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసున్న పోలీసులు

డోన్ న్యూస్ వెలుగు : గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దర్యాప్తులో భాగంగా మంగళవారం రైల్వే స్టేషన్ బయట పరిసర ప్రాంతాల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ... Read More

బస్ డ్రైవర్ల కు 15 రోజుల జైలు శిక్ష

బస్ డ్రైవర్ల కు 15 రోజుల జైలు శిక్ష

ఆదోని న్యూస్ వెలుగు: ఆదోనిలో సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు రెండవ పట్టణ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టుబడ్డ స్లీపర్ బస్ ... Read More

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యులు

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన టీడీపీ సభ్యులు

కర్నూలు న్యూస్ వెలుగు: కర్నూలు మండల పరిషత్ అధ్యక్షురాలు వైఎస్సార్సీపీకి చెందిన డి. వెంకటేశ్వరమ్మపై టిడిపి ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం. కర్నూల్ లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 13 ... Read More

పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటాం: డాక్టర్ మద్దిలేటి స్వామి

పార్టీ విధి విధానాలకు కట్టుబడి ఉంటాం: డాక్టర్ మద్దిలేటి స్వామి

డోన్ న్యూస్ వెలుగు : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఆదేశాల మేరకు, "సంఘటన్ సృజన్ అభియాన్" (సంస్థాగత నిర్మాణ కార్యక్రమం)ను డిసెంబర్ 1 వ తేదీన ... Read More