ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అధించిన ఆలయ అధికారులు

ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అధించిన ఆలయ అధికారులు

 అమరావతి (న్యూస్ వెలుగు): దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం దసరా మహోత్సవాల ఆహ్వాన పత్రిక  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కు మంగళవారం   దేవస్థానం అధికారులు అందించారు. ఆలయ అర్చకులు ... Read More

పౌర సరఫరాల గోడం ను తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్

పౌర సరఫరాల గోడం ను తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్

పత్తికొండ (న్యూస్ వెలుగు ): రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యురాలు గంజిమల దేవి మంగళవారం అధికారులతో కలిసి  పౌర సరఫరాల గొడం , చౌక ధరల దుకాణాలు (ఎఫ్‌.పి. ... Read More

ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్

ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని తనిఖీ చేసిన రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్

తుగ్గలి (న్యూస్ వెలుగు ): తుగ్గలి మండలకేంద్రమలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ మంగళవారం తనిఖీ నిర్వహించారు. తనిఖిల్లో భాగంగా  గర్భిణీ స్త్రీలకు  ప్రభుత్వం ... Read More

షోకాజ్ నోటిసు ఇవ్వండి : రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి

షోకాజ్ నోటిసు ఇవ్వండి : రాష్ట్ర ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి

తుగ్గలి (న్యూస్ వెలుగు) : ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ మెంబర్ గంజిమాల దేవి మంగళవారం  అధికారులతో కలిసి  తుగ్గలి మండలం లోని ఆశ్రమ బాలికల పాఠశాల,గిరిజన బాలుర పాఠశాలల  ... Read More

553 కోట్లకు కుదిరిన ఒప్పందం :సీఎం

553 కోట్లకు కుదిరిన ఒప్పందం :సీఎం

న్యూస్ వెలుగు అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (IFC), విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (GVMC) అధికారులు రుణ ఒప్పందం పై ... Read More

అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం

అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన సీఎం

న్యూస్ వెలుగు అమరావతి : రాష్ట్రంలో యూరియా సరఫరా పరిస్థితి, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు సోమవారం  ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ... Read More

ఆందోళన విరమించండి రైతులను కోరిన జాయింట్ కలెక్టర్

ఆందోళన విరమించండి రైతులను కోరిన జాయింట్ కలెక్టర్

కర్నూలు  న్యూస్ వెలుగు:  ఉల్లికి గిట్టుబాటు ధర ఇవ్వాలని కూటమి ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేస్తూ కర్నూలు మార్కెట్ యార్డ్ దగ్గర ధర్నాకు దిగిన ఉల్లి రైతుల ... Read More