BREAK NEWS

భారీ వర్షాలతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: సీఎం 

భారీ వర్షాలతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: సీఎం 

అమరావతి (న్యూస్ వెలుగు): ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ ను వెంటనే పునరుద్ధరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ... Read More

పోలవరం ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

పోలవరం ప్రాజెక్టుపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అమరావతి (న్యూస్ వెలుగు): పోలవరం ప్రాజెక్టుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు, ... Read More

మంత్రివర్గ సమావేశంలో కీలక సూచనలు చేసిన సీఎం

మంత్రివర్గ సమావేశంలో కీలక సూచనలు చేసిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ... Read More

రోబో వంట శాలను పరిశీలించిన సీఎం

రోబో వంట శాలను పరిశీలించిన సీఎం

అమరావతి (న్యూస్ వెలుగు): దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ నిర్వాహాకులు గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో గ్రౌండ్సులోని ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ... Read More

జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రైతులకు ప్రయోజనం : కలెక్టర్

జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రైతులకు ప్రయోజనం : కలెక్టర్

కర్నూలు (న్యూస్ వెలుగు): జీఎస్టీ పన్నుల తగ్గింపులో భాగంగా ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల ధరలు తగ్గడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ... Read More

భోదనా నైపుణ్యాలతో నవ సమాజం నిర్మాణం: ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్ 

భోదనా నైపుణ్యాలతో నవ సమాజం నిర్మాణం: ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్ 

కర్నూలు (న్యూస్ వెలుగు): మెగా డీఎస్సీ -2025 ఎంపికైన ఉపాధ్యాయుల ఇండక్షన్ ట్రైనింగ్ శుక్రవారం నన్నూరు సమీపంలోని రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో ప్రారంభమైంది. ఎంపికైన ఉపాధ్యాయులందరితో వెబెక్స్ ద్వారా ... Read More

మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

తెలంగాణ న్యూస్ వెలుగు : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ వద్ద గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ... Read More