జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రైతులకు ప్రయోజనం : కలెక్టర్
కర్నూలు (న్యూస్ వెలుగు): జీఎస్టీ పన్నుల తగ్గింపులో భాగంగా ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాల ధరలు తగ్గడం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ... Read More
భోదనా నైపుణ్యాలతో నవ సమాజం నిర్మాణం: ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్
కర్నూలు (న్యూస్ వెలుగు): మెగా డీఎస్సీ -2025 ఎంపికైన ఉపాధ్యాయుల ఇండక్షన్ ట్రైనింగ్ శుక్రవారం నన్నూరు సమీపంలోని రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో ప్రారంభమైంది. ఎంపికైన ఉపాధ్యాయులందరితో వెబెక్స్ ద్వారా ... Read More
మహాత్ముడికి పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ న్యూస్ వెలుగు : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపూఘాట్ వద్ద గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ ... Read More
అంజలి ఘటించిన ముఖ్యమంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : జాతిపిత మహాత్మగాంధీ, పూర్వ ప్రధానమంత్రి లాల్ బహుదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి లోని ... Read More
గ్రామ స్వరాజ్యాన్నికూల్చిన కూటమి ప్రభుత్వం: మాజీ మంత్రి
తాడేపల్లి న్యూస్ వెలుగు : విజయదశమి పండుగ, జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ... Read More
అంబరాన్ని అంటిన సంభరాలు జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి
విజయవాడ న్యూస్ వెలుగు : విజయవాడ ఉత్సవ్ దసరా సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ కార్నివాల్ వాక్, సాంస్కృతిక ప్రదర్శనలను ... Read More
ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి
విజయవాడ న్యూస్ వెలుగు: విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆత్మనిర్బర భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ... Read More