
పాఠశాల భవనం ముందు విద్యుత్ స్తంభాలు తొలగిoపు
హొళగుంద, న్యూస్ వెలుగు; మండలం నందు శ్రీరామ్నగర్ క్యాంపు నందు పాఠశాల భవనం ముందు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫారం ఏర్పాటుకు స్తంభాలను నాటడం జరిగినది. ఇదే విషయాన్ని స్థల దాతలు గ్రామస్తులు కలిసి మండల విద్యాశాఖ అధికారుల వారికి పాత పూర్వకంగా ఫిర్యాదు చేయగా విద్యుత్ శాఖ అధికారులను వాటిని తొలగించాలని విద్యాశాఖ అధికారుల వారు కోరడం జరిగినది.
Was this helpful?
Thanks for your feedback!