వైద్యసేవలను సద్వినియోగం చేసుకోండి : వైద్యాధికారి ప్రవీణ్
తుగ్గలి మండలం ( న్యూస్ వెలుగు ): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ గ్రామపంచాయతీ పరిధిలో 104 ఆరోగ్య క్యాంపు ను నిర్వహించడం జరిగిందని వైద్యాధికారి ప్రవీణ్ తెలిపారు

బిపి షుగర్ ఇతర సీజర్ వ్యాధుల పైన ప్రజలకు అవగాహన కల్పించినట్లు వైద్యాధికారి ప్రవీణ్ తెలిపారు. రోగులకు మందులను కూడా అందించినట్లు పేర్కొన్నారు . గ్రామంలో 104 వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారి ప్రవీణ్ ప్రజలకు సూచించారు.
Was this helpful?
Thanks for your feedback!

