
జిల్లా ఎస్పీని కలిసిన ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రానికి విచ్చేసిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త రాజా పంపన్న గౌడ,తనయుడు సిద్దార్థ్ గౌడ,రైస్ మిల్ మురళిధర్,మిక్కిలినేని శ్రీనివాస్,విజయ్ కుమార్,అబ్దుల్ సుబాన్,మొయిన్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.అనంతరం ఆయనను శాలువ పూలమాలలతో సత్కరించారు.
Was this helpful?
Thanks for your feedback!