ఇళ్లపట్టాలను అందించిన ఎమ్మెల్యే

ఇళ్లపట్టాలను అందించిన ఎమ్మెల్యే

విజయవాడ న్యూస్ వెలుగు :
సింగ్ నగర్ లోని సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు 59 డివిజన్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి శాశ్వత భూ హక్కు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పట్టాలను లబ్ధిదారులకు  ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేయడం జరిగిందని తెలిపారు.  ఎన్నో ఎలుగు ఎదురుచూస్తున్నా చిరకాల కోరిక ఇళ్ల పట్టాల రిజిస్టేషన్ కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అందించినట్లు ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదల ప్రభుత్వం అండగా ఉంటుందని అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలను అందిస్తామని తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!