
సత్యసాయి జిల్లా పర్యటనలో కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్.మురుగన్
శ్రీ సత్యసాయి, న్యూస్ వెలుగు; శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా.. కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ శుక్రవారం శాంతిభవన్ కు చేరుకున్నారు. శాంతిభవన్ అతిథి గృహం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్..కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు.
Was this helpful?
Thanks for your feedback!