జోరుగా సాగునీటి సంఘం ఎన్నికలు

జోరుగా సాగునీటి సంఘం ఎన్నికలు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని గెజ్జేహళ్లి గ్రామంలో సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ఆలూరు టీడీపి ఇంచార్జీ వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు ప్రెసిడెంట్ పెద్ద ఎర్రిస్వామి,వైస్ ప్రెసిడెంట్ వందవాగిలి పంపారెడ్డి మరియు మెంబర్లుగా కురువ రామలింగ,బి.కే.పంపాపతి, ఎం.హనుమంత్ రెడ్డి, రెడ్డి,శివశంకర్ రెడ్డి,రారావి ఎల్లమ్మ,రసులమ్మ,సొంటి బిబి,వెంకోబ,వందవాగిలి శ్రీరాం రెడ్డి,కురువ తరసాలిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు పూజరి రామలింగ,సర్పంచ్ తనయుడు గిరిమల్లప్ప,నాగిరెడ్డి,నబి రసూల్,దాసరి రామ్,బిజెపి రామలింగ,జనసేన అరుణ్ బాషా,స్కూల్ చైర్మన్ శేషప్ప,వందవాగిలి సర్పంచ్ శేషప్ప,రహిమాన్,తాయప్ప,కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!