
మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం : సీపీఐ
నంద్యాల : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే మార్క్ ఫెడ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామనీ సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కార్యాలయాన్ని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు హెచ్చరించారు. శనివారం పాములపాడు మండలం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య జిల్లా నాయకులు రమేష్ బాబులతో కలిసి రైతుల మొక్కజొన్న ధాన్యాన్ని పరిశీలించారు.
Was this helpful?
Thanks for your feedback!

