
అందరికి సంక్షేమ పథకాలు అందాలి : మంత్రి పొంగులేటి
నిర్మల్ జిల్లా :   ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బైంసాలో నిర్మల్ జిల్లా కలెక్టర్  అభిలాష అభినవ్ తో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, సర్వేను నిర్వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం రెండు పడకగదులను పరిశీలించారు.
 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM