అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి

అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేంద్రమంత్రి

న్యూస్ వెలుగు : అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా విజయవాడలో నిర్వహించిన మేధావుల సదస్సులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తో కలిసి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై. సత్య కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా యువత నడవాలని ఆయనను ఆదర్శనంగా తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS