
అగస్త్య ఇంటర్నేషనల్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్
గుంటూరుజిల్లా:  ఉండవల్లిలోని నివాసంలో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ తో సమావేశమయ్యారు. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు, 
 ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆసక్తి, సృజనాత్మకత, విశ్వాసాన్ని పెంపొందించేందుకు వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల్లో ఆసక్తి, సృజనాత్మకత, విశ్వాసాన్ని పెంపొందించేందుకు వారు చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM