
అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి
అనంతపురం న్యూస్ వెలుగు :  ధర్మవరం  లోని ఎన్డీయే కార్యాలయంలో నీటిపారుదల, ఆర్.డబ్ల్యూ.ఎస్, పంచాయతీ రాజ్, గృహ నిర్మాణ శాఖ అధికారులతో  మంత్రి సత్యకుమార్  సమీక్ష నిర్వహించారు.
 నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల వివరాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.  ఇళ్ళు, రోడ్ల నిర్మాణం,  తాగు, సాగు నీటి సరఫరా, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించాను. ఇప్పటికే చేపట్టిన పనులను పారదర్శకతతో పాటు మిషన్ మోడ్లో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించారు.
 నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా శాఖల్లో జరుగుతున్న పనుల వివరాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.  ఇళ్ళు, రోడ్ల నిర్మాణం,  తాగు, సాగు నీటి సరఫరా, డ్రైనేజ్, విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించాను. ఇప్పటికే చేపట్టిన పనులను పారదర్శకతతో పాటు మిషన్ మోడ్లో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను  ఆదేశించారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM