
అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి
అమరావతి :పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలీసు అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోల సమస్య, హైదరాబాద్ మతకలహాలు, రాయలసీమ ముఠాలు, ఎన్నో సామాజిక సమస్యల్ని పోలీసులు పరిష్కరించారు.

Was this helpful?
Thanks for your feedback!