అరకు కాఫీ కి మరో అరుదైన గౌరవం 

అరకు కాఫీ కి మరో అరుదైన గౌరవం 

అమరావతి (న్యూస్ వెలుగు): అరకు కాఫీ ద్వారా జాతీయ స్థాయిలో బిజినెస్ లైన్ ఛేంజ్ మేకర్ అవార్డు దక్కించుకున్న గిరిజన సహకార సంస్థను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అరకు వ్యాలీ కాఫీకి ఫైనాన్షియల్ ట్రాన్సఫర్మేషన్ విభాగంలో అవార్డు దక్కడంపై గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జీసీసీ ఎండీ కల్పన కుమారిని ప్రశంసించారు. బిజినెస్ లైన్ నుంచి స్వీకరించిన అవార్డును, ప్రశంసా పత్రాన్ని సీఎం  సచివాలయం లో పరిశీలించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS