ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా  న్యూస్ వెలుగు :

వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పేషెంట్లకు వైద్యం అందించడంలో అలసత్వం ప్రదర్శించవద్దని వైద్యులు, సిబ్బందిని హెచ్చరించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS