ఇంద్రకీలాద్రిపై విఐపి దర్శనాల దందా..!

ఇంద్రకీలాద్రిపై విఐపి దర్శనాల దందా..!

ఇద్దరు ఆలయ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

న్యూస్ వెలుగు విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాల దందా కేసు.. ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు.. ఇప్పటి వరకు ఆరుగురిపై వేటు.. మరింత మందిపైనా వేటు పడే అవకాశం.. దళారి ఫోన్ నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు గుర్తింపు.. ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే దందా జరిగినట్లు నిర్థారణ.. కొనసాగుతున్న విచారణ..

Author

Was this helpful?

Thanks for your feedback!