
ఇది సామాజిక బాధ్యత : మంత్రి
శ్రీకాకుళం: ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన వనమహోత్సవం లో భాగంగా విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొక్కలు నాటారు. మొక్కలు నాటడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని అన్నారు.
Author
Was this helpful?
Thanks for your feedback!