ఇద్దరు పిల్లలను రక్షించిన యువకులు

ఇద్దరు పిల్లలను రక్షించిన యువకులు

ఎల్ ఎల్ సి తుంగభద్ర కాలువలో ఇద్దరు పిల్లలను రక్షించిన యువకులు.
హోళగుంద, న్యూస్ వెలుగు :మండల కేంద్రంలో బుధవారం ఎల్ ఎల్ సి తుంగభద్ర దిగువ కాలువలో మధ్యాహ్నం రెండున్నర గంటలకు తుంగభద్ర కాలువలో కర్ణాటక రాష్ట్రం సిరుగుప్ప పట్టణానికి చెందిన ఇద్దరు పిల్లలు స్నానం చేసేందుకు తుంగభద్ర దిగువ కాలువలో దిగగా అయితే కాలు జారీ ఈత రాక కాలువలో కొట్టుకు పోతున్న ఇద్దరు పిల్లలను గమనించిన సిద్ధిక్ సాబ్,మౌలాలి,సమీర్ లు కాలువలో దూకి ఇద్దరు పిల్లలను గట్టుకి తెచ్చి ప్రాణాలను కాపాడారు దూదేక సంఘం యువకులు రక్షించారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS