
ఉద్యోగులతో సమావేశమైన మంత్రి సీతక్క
తెలంగాణ (న్యూస్ వెలుగు): రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఈరోజు సచివాలయంలో సమావేశమయ్యారు. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని వారు మంత్రిని కోరారు.
Author
Was this helpful?
Thanks for your feedback!