
ఉప్పొంగిన వేదవతి నిలిచిన ఆంధ్ర – కర్ణాటక రాకపోకలు
ఆలూరు : హోళగుoద మండల పరిధిలోని ఆంధ్ర సరిహద్దు గ్రామం మార్లమడికి వద్ద ఉన్న వేదవతి నది ఉపొంగి ప్రవహించింది.ప్రధానంగా సోమవారం రాత్రి నది ఎగువ ప్రాంతాలైన బొమ్మనహల గుంతకల్లు ప్రాంతాల్లో భారీ వర్షానికి నది బ్రిడ్జి పై రెండు అడుగుల మేర ఉదృతంగా ప్రవహించింది.దీంతో ఆంధ్ర,కర్ణాటక రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి.మరియు వివిధ పనుల నిమిత్తం కర్ణాటక ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!