
ఉల్లిందకొండ ఎస్సైని కలిసిన జనసేన నాయకులు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఉల్లిoదకొండ పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన SI ధనుంజయ ను కలిసిన జనసేన నాయకులు మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో గల గ్రామాల్లో శాంతి భద్రతల పై అవగాహన సదస్సులు నిర్వహించి ఎప్పటికప్ఫుడు గ్రామాల్లో అక్రమ మద్యం బెల్ట్ షాపులు నిర్వహించే వారి పై అలాగే పబ్లిక్ ప్రాంతాల్లో స్కూల్ ఆవరణలో మద్యం తాగే వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు SI ధనుంజయ సానుకూలంగా స్పందించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బీవీజీ సతీష్ కుమార్, శివ నాయుడు,బీవీజీ కిరణ్, శివ కార్యకర్తలు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!