
ఎయిమ్స్లో చేరిన ఉప రాష్ట్రపతి
Delhi : ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ అనారోగ్యానికి గురికవడంతో ఆయనను న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో చేర్పించారు. ఉపాధ్యక్షుడిని నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ధంఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు.
Author
Was this helpful?
Thanks for your feedback!