
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం: సీఎం రేవంత్ రెడ్డి
Telangana : ఎస్సీ వర్గీకరణ పై బిల్లును ఆమోదించి చట్టం చేసిన నేపథ్యంలో ఎస్సీ ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సమావేశంలో దామోదరం రాజా నరసింహ, మంత్రులు
పొన్నం ప్రభాకర్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!