ఏపీలో కారుణ్య నియామకాలపై అప్డేట్

ఏపీలో కారుణ్య నియామకాలపై అప్డేట్*

న్యూస్ వెలుగు అమరావతి :

* ఏపీలో కరోనాతో మరణించిన పంచాయతీ రాజ్
శాఖ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది.
* కారుణ్య నియామకాల ఫైల్ ను ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబు వద్దకు పంపింది.
* సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 1,488 పోస్టులు భర్తీ కానున్నాయి.
* కరోనా కారణంగా 2,917 మంది ఉద్యోగులు చనిపోగా, కారుణ్య నియామకాలకు 2,744 దరఖాస్తులు వచ్చాయి.
* ఇందులో 1,488 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించగా, 1,149 అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి.

Author

Was this helpful?

Thanks for your feedback!