ఏప్రిల్ 30లోగా  KYC పూర్తి చేయండి : మంత్రి

ఏప్రిల్ 30లోగా KYC పూర్తి చేయండి : మంత్రి

అమరావతి న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఏటీఎం తరహాలో రేషన్ కార్డులు రానున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మేర ప్రక్రియ పూర్తి చేసిందని పౌరసరఫరా శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెలిపారు . ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు . 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS