
ఏప్రిల్ 30లోగా KYC పూర్తి చేయండి : మంత్రి
అమరావతి న్యూస్ వెలుగు : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఏటీఎం తరహాలో రేషన్ కార్డులు రానున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల ఈ-కేవైసీని పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతం మేర ప్రక్రియ పూర్తి చేసిందని పౌరసరఫరా శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెలిపారు . ఈనెల 30లోగా ఈ-కేవైసీ పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు .
Was this helpful?
Thanks for your feedback!