
కలెక్టర్ కార్యలయాన్ని ముట్టడించిన ఆశ వర్కర్లు
ఆసిఫాబాద్ జిల్లా : తమకు సరైన వేతనం కల్పించాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఆశా కార్యకర్తలకు వేతనం నెలకు 18 వేల రూపాయలు చెల్లించేలాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు . ఎన్నో ఏళ్లుగా తమ డిమాండ్లను ప్రభుత్వములు పెడచెవిన పెడుతున్నట్లు ఆశ కార్యకర్తలు తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని , ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Was this helpful?
Thanks for your feedback!