
కీలక ప్రకటన చేసిన ఆధార్
New Delhi : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ నుంచి కీలక ప్రకటన చేసింది. దేశంలో ఆధార్ ఫ్రీ అప్డేషన్కు గడువు ఈ రోజుతో ముగియనుండగా.. 2025 జూన్ 14 వరకు పొడిగిస్తూ.. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI ప్రకటించింది.
Author
Was this helpful?
Thanks for your feedback!