కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం..

కేంద్రం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం..

న్యూస్ వెలుగు;  తెలుగు రాష్ట్రాలకు ఇలా కేంద్ర ప్రభుత్వం రూ.1554 కోట్ల అదనపు వరద సాయం ప్రకటించింది. అందులో అత్యధిక వాటా ఆంధ్రప్రదేశ్కు రూ.608.08 కోట్లు కేటాయించగా.. తెలంగాణకు రూ.231.75 కోట్లు ఇవ్వనుంది. గత ఏడాది సంభవించిన వరదలకు సంబంధించిన వరద సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ 5 రాష్ట్రాలకు రూ.1554.99 కోట్ల అదనపు సాయాన్ని ఆమోదించింది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS