
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేటాయింపులు ఇలా..
న్యూస్ వెలుగు; ఏపీకి స్పెషల్ ప్యాకేజీ కింద 2024 డిసెంబర్ 24 వరకు రూ.3,685.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అలాగే బడ్జెట్లో పలు కేటాయింపులు చేసింది. వాటి వివరాలు..
* పోలవరం ప్రాజెక్టుకు రూ.5,936 కోట్లు
* ప్రాజెక్ట్ నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంటు రూ.12,157 కోట్లు
• విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.3,295 కోట్లు
• విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు
• ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి: రూ.162 కోట్లు
* జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కు: రూ.186 కోట్లు
Was this helpful?
Thanks for your feedback!