కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి స్వాగతం పలికిన జిఎం శేఖర్ 

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కి స్వాగతం పలికిన జిఎం శేఖర్ 

శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ వెలుగు: పుట్టపర్తిలో జరుగుతున్న సత్త సాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ శనివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని బిజెపి జిల్లా అధ్యక్షుడు జి ఎం శేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.అనంతరం సాయి కుల్వంత్ హాల్ కి చేరుకున్నట్లు తెలిపారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!