
కేంద్ర మంత్రులతో సమావేశమైన నారా లోకేష్
ఢిల్లీ : ఢిల్లీలోని కౌశల్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్&ఆంత్రప్రెన్యూర్షిప్ శాఖ కేంద్రమంత్రి జయంతి సింగ్ , సెక్రటరీ అతుల్ కుమార్ తివారీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవో వేద్ మణి తివారీలతో సమావేశం అయ్యాను. ఈ సందర్భంగా స్కిల్ సెన్సస్పై స్పెషల్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పనే ప్రధాన లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సస్ చేపట్టామని తెలిపాను. స్కిల్ డెవలప్మెంట్ లక్ష్యం చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మంత్రిత్వశాఖల నుంచి సహకారం కోరాను. పూర్తి స్థాయి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.
Was this helpful?
Thanks for your feedback!