
కైలాష్ సత్యార్ధిని సన్మానించిన ముఖ్యమంత్రి
అమరావతి: నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్ధి తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. బాలల హక్కులను కాపాడటం కేవలం మన బాధ్యత మాత్రమే కాదు మెరుగైన ప్రపంచానికి బాటలు వేయడం లాంటిదని ఈ సందర్భంగా సీఎం అన్నారు. బాలల భవిష్యత్తుకు సంబంధించిన విలువైన ఆలోచనలు పంచుకున్న సత్యార్ధి
కి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!