క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది : మంత్రి

క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంది : మంత్రి

అమరావతి :  రాష్ట్రంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ డ్రైవ్ ను కార్యక్రమానికి సంబందించిన పోస్టర్లను, కరపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఆవిష్కరించారు.  క్యాన్సర్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాదాన్యం కల్పిస్తుందని వారు అన్నారు. ఆరోగ్య సేవలను ప్రతి ఇందికి అందేలా ప్రభుత్వం నూతన విదానాలను అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!