
గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
కర్నూలు జిల్లా హోలగుంద మండలమోలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు స్థానికీలు పోలీసులకు సమాచారమ అందించడం తోఘటన స్థలనికి చేరుకున్న హోలగుంద ఎస్ఐ బాల నరసింహులు సంఘటన స్థలన్నీ పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం ఖడ్గమాగి క్యాంపు సమీపంలో గల బ్రిడ్జి దగ్గర మహిళా మృతదేహం కనిపించడం తోబాడిని బయటికి తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడించనున్నట్లు ఎస్ఐ నరసింహులు మీడియాకు వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist