గొర్రెల కాపరి కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు

గొర్రెల కాపరి కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు

హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి ఈరన్న,తల్లి శేఖమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ దంపతుల కుమార్తె రమ్యశ్రీకి ఇటీవల జరిగిన నీట్ ఫలితాలలో 536/720 స్టేట్ ర్యాంక్ -5540, ఆల్ ఇండియా ర్యాంక్ -155268 సాధించి తిరుపతి పద్మావతి మెడికల్ ఉమెన్ కళాశాలలో ఉచితంగా సీటు రావడం పట్ల విద్యార్థిని తల్లి తండ్రులు,గ్రామస్తులు,బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!