గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌

గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్‌

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS