గ్రామ పంచాయితీలకు ఇక ప్రత్యేక నిధులు : సీఎం

గ్రామ పంచాయితీలకు ఇక ప్రత్యేక నిధులు : సీఎం

అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రి  సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  అధికారులకు గ్రామ పంచాయితీలకు ప్రత్యేక గ్రాంటు ఇవ్వడమే కాకుండా గ్రామ పంచాయితీల నిర్వహణలో ఉన్న సమస్యలు తదితర వివరాలను నివేదించాలని అధికారులకు ఆదేశించినట్లు వారు వెల్లడించారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS