ఘనంగా హర్ ఘర్ తిరంగ్  కార్యక్రమం

ఘనంగా హర్ ఘర్ తిరంగ్ కార్యక్రమం

హోళగుంద: మండల కేంద్రంలో మంగళవారం కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భారత జనతా పార్టీమండల కమిటీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రధాన కాలనీల్లో జాతీయ జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ నెంబర్ చిదానంద,మండల అధ్యక్షులు నరసింహ ప్రసాద్,కూటమి నాయకులు పంపాపతి,ఎర్రీస్వామి,జక్కన్నచారి,వెంకటేష్,బీజేవైఎం అధ్యక్షుడు బసవ,చిన్న, మండల ఉపాధ్యక్షులు వీరేష్,ప్రధాన కార్యదర్శి ఉల్లిగన్న,మహేష్,దుర్గప్పఆంజనేయ,కాలప్ప,ఆదేప్ప,కిషన్ మోర్చ అధ్యక్షులు బలరాం రెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!