
చేతివృత్తుల వారిని ఆదుకుంటాం : కేంద్రమంత్రి
తెలంగాణ : కేంద్ర ప్రభుత్వం చేతివృత్తుల వారికి అన్నీ విధాలా అండగా ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారి నైపుణ్యాలను మెరుగు పరిచి శిక్షణ, పరికరాలు అందించడానికి ఆర్ధిక సాయం అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్లోని కవాడీ గూడా డివిజన్, దోబి ఘాట్లో కమ్యూనిటీ హాల్కు కేంద్ర మంత్రి ఈ ఉదయం శంకుస్థాపనచేశారు.
Was this helpful?
Thanks for your feedback!