
జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా
జమ్మూ కశ్మీర్:  నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆయనతో ప్రమాణం చేయించారు. 
 దీంతో మొదటి సారి అక్కడ రాజ్యాంగ బద్ద హోదాతో ప్రభుత్వ పాలనను కొనసాగుతుందని ఆయన తెలిపారు.
దీంతో మొదటి సారి అక్కడ రాజ్యాంగ బద్ద హోదాతో ప్రభుత్వ పాలనను కొనసాగుతుందని ఆయన తెలిపారు. 
Was this helpful?
Thanks for your feedback!
			

 DESK TEAM
 DESK TEAM