
జాతీయ జెండాను ఎగురవేసి జస్టిస్ సుజయ్ పాల్
తెలంగాణ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా, యాక్టింగ్ చీఫ్ జస్టిస్, జస్టిస్ సుజయ్ పాల్ హైకోర్టులో జాతీయ జెండాను ఎగురవేసి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా, కోర్టు అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ గత ఏడాది కాలంలో పెండింగు కేసుల తగ్గింపులో గణనీయమైన ప్రగతి సాధించినట్లు చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!