డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి

పాలకొల్లు న్యూస్ వెలుగు : పాలకొల్లులో వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రూ కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన డయాలసిస్ సెంటర్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల  రామానాయుడు , స్వర్ణాంధ్ర చైర్మన్ పట్టాభి మరియు ఉన్నతాధికారులు పాలొగొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS