
గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
శ్రీకాకుళం : 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు,బందోబస్తు, భద్రత పరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అధికారులను సూచించారు.ఆర్ట్స్ కళాశాల మైదానంలో జనవరి 26న వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమైంది.
Was this helpful?
Thanks for your feedback!