తహసిల్దార్ కార్యాలయంలో కనకదాసు జయంతి వేడుకలు

తహసిల్దార్ కార్యాలయంలో కనకదాసు జయంతి వేడుకలు

తహసిల్దార్ కార్యాలయంలో కనకదాసు జయంతి వేడుకలు

 

తుగ్గలి (న్యూస్ వెలుగు): కురుబల ఆరాధ్య దైవమైన కనకదాసు జయంతి వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు.శనివారం రోజున మండల కేంద్రమైన తుగ్గలిలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం నందు సీనియర్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు లు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కురుబల ఆరాధ్య దైవమైన కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS