
తిరుపతిలో ప్రారంభమైన ఉగాది సంబరాలు
తిరుపతి న్యూస్ వెలుగు : శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది.
శ్రీవారి ఆలయంలో ఈ రోజు ఉగాది ఆస్థానం ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు.
Author
Was this helpful?
Thanks for your feedback!