తిరుపతిలో ప్రారంభమైన ఉగాది సంబరాలు

తిరుపతిలో ప్రారంభమైన ఉగాది సంబరాలు

తిరుపతి న్యూస్ వెలుగు : శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలకు తిరుమల ముస్తాబైంది.
శ్రీవారి ఆలయంలో ఈ రోజు ఉగాది ఆస్థానం ప్రారంభ‌మైంది. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS